తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కాసేటపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. వైయస్ జగన్కు స్వాగతం పలికేందుకు వైయస్ఆర్సీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. జననేతను కలిసేందుకు రాజమండ్రికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y0NASR
via IFTTT June 12, 2018 at 07:40PM
No comments:
Post a Comment