18 June 2018

బీజేపీతో బాబు లాలూచీ ఇంకా కొనసాగుతోంది https://ift.tt/2thJGzv

ప్రకాశం: బీజేపీతో చంద్రబాబు లాలూచీ ఇంకా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. అమరావతిలో కూర్చొని మోడీ మోసం చేశాడు.. బీజేపీ అంతు తేల్చుదాం అని ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మోడీ కాళ్ల వద్ద మోకరిల్లాడన్నారు. లాలూచీ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2thJGzv
via IFTTT June 18, 2018 at 08:42PM

No comments:

Post a Comment