15 June 2018

ఉక్కు ఫ్యాక్టరీ సాధించేదాక పోరు ఆగదు https://ift.tt/2Muc0r9

నేటి నుంచి రోజువారీగా ఆందోళనలుఅఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డివైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు, కడప మేయర్‌ సురేష్‌బాబు ధ్వజమెత్తారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప వైయస్‌ఆర్‌ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Muc0r9
via IFTTT June 15, 2018 at 08:55PM

No comments:

Post a Comment