9 June 2018

అగ్రిగోల్డు బాధితుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం https://ift.tt/2LyyW78

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి విమర్శించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా అగ్రిగోల్డు బాధితుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదని, న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని విమర్శించారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా..ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్రి గోల్డు బాధితులకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LyyW78
via IFTTT June 09, 2018 at 06:12PM

No comments:

Post a Comment