కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో త్వరలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన రాబోతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం పేరాయిపల్లె గ్రామస్తులు వంద మంది గంగుల నాని నేతృత్వంలో ప్రభాకర్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ..దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కానీ చంద్రబాబు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LLYIFa
via IFTTT June 13, 2018 at 06:37PM
No comments:
Post a Comment