6 June 2018

పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు https://ift.tt/2Jp3Yxx

గుంటూరు : పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థసారథి అన్నారు.  బుధవారం గంటూరులో జరిగిన బూత్‌ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. అన్నీ కమిటీల కంటే బూత్ కమిటీలదే ప్రాధాన్యత ఎక్కువని చెప్పారు. బూత్ స్థాయిలో సమస్యలను కనుగొని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jp3Yxx
via IFTTT June 06, 2018 at 09:24PM

No comments:

Post a Comment