పశ్చిమగోదావరి: ఆరోగ్యశ్రీ ఉన్న ప్రయోజనం లేదు.. తమ బిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా నడింపల్లికోటకు చెందిన శాంతి, శ్రీనివాస్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆ దంపతులు కలిశారు. ఈ మేరకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JnRd6t
via IFTTT June 07, 2018 at 06:08PM
No comments:
Post a Comment