15 June 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు https://ift.tt/2GMnKkC

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శ్రీకాకుళం, విశాఖ మత్స్యకారులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, చేపల వేట విరామ సమయంలో డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GMnKkC
via IFTTT June 15, 2018 at 07:07PM

No comments:

Post a Comment