విజయనగరం: రజకులకు అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కోటగండ్రేదు వద్ద వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రజకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్తీ్ర చేసి వారి కష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలతో కలిగే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pg2FUx
via IFTTT October 08, 2018 at 06:06PM
No comments:
Post a Comment