31 October 2018

చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయి.. https://ift.tt/2JruQxS

వైయస్‌ఆర్‌సీపీ నేత కోటగిరి శ్రీధర్‌ పశ్చిమగోదావరిః ఇసుక,మట్టి అక్రమ రవాణాలో  దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కనుసన్నల్లో జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కోటగిరి శ్రీధర్, అబ్బాయి చౌదరిలు ఆరోపించారు. రోజురోజుకు నియోజకవర్గంలో చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ప్రజలందరి ఆత్మరక్షణ కోల్పోయి జీవిస్తున్నారన్నారు. అధికారులు అని చూడకుండా చింతమనేని రెచ్చిపోతున్నారని, తాజాగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JruQxS
via IFTTT October 31, 2018 at 05:18PM

No comments:

Post a Comment