కుట్రలో శివాజీ కూడా భాగస్వామి..వైయస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాంశ్రీకాకుళంః వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై రాష్ట్రపోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైయస్ఆర్సీపీ పార్లమెంటు జిల్లా అ«ధ్యక్షులు తమ్మినేని సీతారాం అన్నారు. కుట్రలో శివాజీ కూడా భాగస్వామి అని, అతనిని ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. ఎయిర్పోర్టులో సీసీ పుటేజీని ఎందుకు బయటపెట్టడంలేదన్నారు. గతంలో మల్లెల బాబ్జీకి పట్టిన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AU2BHo
via IFTTT October 31, 2018 at 08:41PM
No comments:
Post a Comment