30 October 2018

వైయస్‌ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం https://ift.tt/2CMVwb7

హైదరాబాద్ః విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  హత్యాయత్నంలో గాయపడిన ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌  రెడ్డికి సిటీ న్యూరో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌ గాయం నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు వారాలు పడుతుందన్నారు. భూజం కదలికల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించామన్నారు. మరోసారి వైయస్‌ జగన్‌ను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CMVwb7
via IFTTT October 30, 2018 at 08:52PM

No comments:

Post a Comment