ఢిల్లీః వైయస్ జగన్పై హత్యాయత్నంపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించినట్లు వైయస్ఆర్సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. దాడి ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, పోలీసులు కలిసి హత్యాయత్నం కేసును నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను వైయస్ఆర్సీపీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SsPodj
via IFTTT October 29, 2018 at 04:25PM
No comments:
Post a Comment