30 October 2018

వైయస్‌ఆర్‌ సీపీలో 200ల మంది చేరిక https://ift.tt/2ql0G6N

కిర్లంపూడి: ప్రజారంజక పాలనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు అన్నారు. కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో మాజీ సర్పంచ్‌ పట్టు రామాయమ్మ, పట్టు చిన్నయ్య, పట్టు కనకారావు, పట్టు చంటిబాబు, పట్టు గంగాధర్, జిన్నాల పెద్దకాపు, గూడెపు అబ్బులు, ఉగ్గిన నాగుల ఆధ్వర్యంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ql0G6N
via IFTTT October 30, 2018 at 06:09PM

No comments:

Post a Comment