న్యూఢిల్లీ : జననేత జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గత గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిపై రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వైయస్ఆర్సీపీ బృందం ఆదివారం ఢిల్లీ బయలుదేరింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి ఏపీలో తలెత్తిన శాంతి భద్రతల వైఫల్యాన్ని వారు వివరించనున్నారు. అత్యంత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jk5KRm
via IFTTT October 29, 2018 at 01:12AM
No comments:
Post a Comment