25 October 2018

వైయస్‌ జగన్‌ హత్యాయత్నంలో కుట్ర కోణం https://ift.tt/2CG4eYL

ప్రభుత్వం బాధ్యత వహించాలివైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబుకాకినాడః రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలి టీడీపీ ప్రభుత్వం కేవలం అవసరాల కోసం పోలీçసు వ్యవస్థ ఉపయోగించుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. వైయస్‌ జగన్‌పై  హత్యాయత్నం జరిగితే తప్పుడు ప్రచారం చేస్తూ టీడీపీ ఓర్వలేనితనం ప్రదర్శిస్తుందని విమర్శించారు.పోలీసు వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు..దీని వెనుక కుట్ర కోణం ఉందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CG4eYL
via IFTTT October 26, 2018 at 12:39AM

No comments:

Post a Comment