30 October 2018

వైయస్‌ జగన్‌ను టార్గెట్‌ చేశారు https://ift.tt/2ujqB09

హైదరాబాద్‌:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అంతమొందించేందుకు టీడీపీ టార్గెట్‌ చేసిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.   రాజకీయాల్లో వైయస్‌ జగన్‌ను ఉంచకూడదనే కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలవడాన్ని ఎవరూ మర్చిపోలేదని గుర్తు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ujqB09
via IFTTT October 30, 2018 at 08:24PM

No comments:

Post a Comment