26 October 2018

ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు.. https://ift.tt/2D487aJ

విశాఖ‌: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వేదికగా ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌ వెయిటర్‌ కాఫీ ఇచ్చి.. సెల్ఫీ అడిగి చేరువగావచ్చి పందెంకోళ్లకు ఉపయోగించే పదునైన కత్తితో జగన్‌పై దాడిచేశాడు. గొంతు లక్ష్యంగా దాడి జరిగినా జగన్‌ అప్రమత్తమై పక్కకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D487aJ
via IFTTT October 26, 2018 at 03:38PM

1 comment:

  1. జగన్ పై దాడి జరుగుతుందని ముందే చెప్పిన హీరో శివాజీ!
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో గురువారం నాడు శ్రీనివాస్ అనే వెయిటర్ కోళ్ల పందాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. జగన్ పై అభిమానంతో సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చిన అతను తన్న వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో జగన్ భుజానికి గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటె జగన్ పై దాడి జరుగుతుందనే విషయం గతంలోనే హీరో శివాజీ చెప్పినట్లు తెలుస్తోంది.
    click here for more updates:http://bit.ly/2yA7O3x

    ReplyDelete