25 October 2018

ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయింది... https://ift.tt/2z04sq4

జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ చవకబారు వ్యాఖ్యలు తగదువైయస్‌ఆర్‌సీపీ నేత గండికోట శ్రీకాంత్‌ రెడ్డిహైదరాబాద్ః గుమ్మడికాయ దొంగలు ఎవరంటే టీడీపీ భుజాలు తడుముకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత గండికోట శ్రీకాంత్‌ విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని మండిపడ్డారు.  ఇంటిలిజెన్స్,భద్రత వైఫల్యం చెంది తప్పును కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z04sq4
via IFTTT October 26, 2018 at 01:16AM

1 comment:

  1. . . . . ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని మండిపడ్డారు. . . .
    గొప్పపని చేసారు!
    విమానాశ్రయం భద్రతాస్థలాల్లో రాష్ట్రప్రభుత్వం ఎలా రక్షణ బాధ్యత కలిగిఉంటుదండీ?
    అసందర్భంగా మాట్లాడకండి.

    ReplyDelete