రక్షణ కల్పించిన ప్రభుత్వం కుట్రలు చేస్తోంది...వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..తిరుపతిః ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని వైయస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు, శివాజీ కలిసి జగన్ను అంతం చేయడానికి ప్రయత్నించారన్నారు. అందుకే శివాజీ అమెరికా పారిపోయాడన్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్లో శివాజీ పాల్గొన్నాడని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ldp5IO
via IFTTT October 30, 2018 at 04:49PM
No comments:
Post a Comment