వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోమవారం వైయస్ఆర్ జిల్లాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్ జగన్కు ఎలాంటి విజ్ఞాలు జరగకుండా ఉండాలని విఘ్నేశ్వరుడికి వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వైయస్ జగన్ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని మహిళలు ఆరోపించారు. ఈ కుట్రలో భాగమైన వారందరిని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ock2nS
via IFTTT October 29, 2018 at 07:18PM
No comments:
Post a Comment