29 October 2018

వైయస్‌ జగన్‌కు అత్యధిక భద్రత కల్పించాలి https://ift.tt/2z5ShI8

వైయస్‌ జగన్‌కు అత్యధిక భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్టు వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. రాజ్‌నాథ్‌తో బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిమాండు రిపోర్టులో హత్యాయత్నం జరిగిందని స్పష్టమైందన్నారు. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యాలను రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైయ‌స్ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z5ShI8
via IFTTT October 29, 2018 at 04:19PM

No comments:

Post a Comment