25 October 2018

టీడీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి https://ift.tt/2KWKHob

వైయస్‌ఆర్‌సీపీ నేత అబంటి రాంబాబహైదరాబాద్ః ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి టీడీపీ ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత అబంటి రాంబాబు ధ్వజమెత్తారు. హైదరబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జరిగిన హత్యాయత్నం దురదృష్టకరమన్నారు. వైయస్‌జగన్‌పై  కోడిపందాలకు వాడే కత్తితో దాడిచేశారని, చాలా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KWKHob
via IFTTT October 25, 2018 at 11:49PM

No comments:

Post a Comment