31 October 2018

సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శితో వైయ‌స్ఆర్‌సీపీ బృందం భేటీ https://ift.tt/2ADoCbD

న్యూఢిల్లీ:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘ‌ట‌న‌ను వివ‌రించేందుకు ఢిల్లీ వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ బృందం బుధ‌వారం సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరిని క‌లిశారు. ఈ మేర‌కు దాడి ఘ‌ట‌న‌ను వివ‌రించారు.  ఈ సందర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌పై జరిగింది మూమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్ట్‌లో తేటతెల్లమైందన్నారు. ఇది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ADoCbD
via IFTTT October 31, 2018 at 06:48PM

No comments:

Post a Comment