వైయస్ జగన్ కోలుకోవాలని మహిళల ప్రత్యేక పూజలు..టీడీపీ కుట్రను ప్రజలు గమనిస్తున్నారు..కాకినాడః వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని కాకినాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతుల మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు,అభిషేకాలు మహిళలు నిర్వహించారు.108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.ప్రజా సంకల్పయాత్రకు ఏ ఆటంకాలు కలగకూడదని మహిళలు మొక్కుకున్నారు.వైయస్ జగన్పై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు వైయస్ఆర్సీపీకి చెందిన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zcsIFC
via IFTTT October 29, 2018 at 10:28PM
No comments:
Post a Comment