26 October 2018

వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు.. https://ift.tt/2qcbbt7

నల్లబ్యాడ్జిలతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల నిరసన..వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో  నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.జననేత జగన్‌మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని  పలు దేవాలయాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లబాడ్జీలు పెట్టుకుని బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.  విజయనగరం గడియార స్తంభం సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qcbbt7
via IFTTT October 26, 2018 at 06:45PM

No comments:

Post a Comment