విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం నుంచి దేవుడి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు, వైయస్ఆర్ కాంగ్రెస్ అభిమానలు, కార్యకర్తలు, నాయకులంతా వారి ఇష్ట దైవాలను ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేసింది. తొమ్మిదేళ్లుగా వైయస్ జగన్ను ఎదుర్కోలేని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PW4AhA
via
IFTTT October 26, 2018 at 04:58AM
No comments:
Post a Comment