28 October 2018

నవంబర్‌ 3 నుంచి ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2CIBG0G

హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు  నవంబరు 2 వరుకు విరామం ప్రకటించినట్లు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో చికిత్స చేసిన  వైద్యులు భూజానికి గాయమయినందుకు వారం రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నవంబర్‌ 3 నుంచి విజయనగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CIBG0G
via IFTTT October 28, 2018 at 04:41PM

No comments:

Post a Comment