హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు నవంబరు 2 వరుకు విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్లో గురువారం వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో చికిత్స చేసిన వైద్యులు భూజానికి గాయమయినందుకు వారం రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నవంబర్ 3 నుంచి విజయనగరం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CIBG0G
via IFTTT October 28, 2018 at 04:41PM
No comments:
Post a Comment