నాటకాల ట్రూపులు ఉండేవి పూర్వం. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ నాటక సంస్థలు నవరసాలు ఒలికిస్తూ ప్రతి ఊర్లోనూ నాటకాలు వేసేవి. ప్రజలు తండోపతండాలుగా వచ్చి, వాటిని చూసి ఆనందిస్తే చిల్లర చదివింపులు, విసిగిస్తే చెప్పులు విసిరేవారు. ఇప్పుడు ఆ నాటక సమాజాలు దాదాపుగా కనుమరుగయిపోయాయి. కానీ నారావారి డ్రామా కంపెనీ మాత్రం తిరుగులేకుండా ఊరూరా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D9Phzf
via IFTTT October 30, 2018 at 11:15PM
No comments:
Post a Comment