న్యూఢిల్లీ: చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ఢిల్లీకి వస్తుంటారని, ఆయన మనస్తత్వం జాతీయ నాయకులకు అర్థమైందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం చేసినా, దొంగతనం చేసినా వెంటనే చంద్రబాబు ఢిల్లీకి పరుగెత్తుకొని వచ్చి జాతీయ నాయకులను, వ్యవస్థలను మేనేజ్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో శరద్యాదవ్ను వైయస్ఆర్సీపీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qkZTCX
via IFTTT October 31, 2018 at 11:24PM
No comments:
Post a Comment