31 October 2018

హైకోర్టులో వైయస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌ https://ift.tt/2ETot7Y

హైదరాబాద్ః తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టులో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో కుట్రకోణాన్ని విస్మరించారని వైయస్‌ జగన్‌ తెలిపారు. కేసు సక్రమంగా విచారణ జరపడంలో సర్కారు విఫలమయ్యిందన్నారు. కుట్రకోణాన్ని సజావుగా దర్యాప్తు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిష‌న్‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు 8 మందిని ప్ర‌తివాదులుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ETot7Y
via IFTTT October 31, 2018 at 09:49PM

No comments:

Post a Comment