8 October 2018

ఉపాధి లేక వలసపోతున్నామన్నా.. https://ift.tt/2OIGCch

విజయనగరంః ఉపాధి అవకాశాలు లేక వలసపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.  కోటగండ్రేడు వద్ద  వైయస్‌ జగన్‌కు  తమ సమస్యలపై జగన్‌కు వినతిపత్రం సమర్పించారుు. చేనేతల శ్రమ,కష్టాలన్ని తెలుసుకునేందుకు జననేత  రాట్నం తిప్పి..కండెలు పట్టారు. 250 యూనిట్ల విద్యుత్‌ను ఇవ్వమని చేనేతలు వైయస్‌ జగన్‌ను కోరారు. చేనేతల సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OIGCch
via IFTTT October 08, 2018 at 05:39PM

No comments:

Post a Comment