8 October 2018

కన్నీళ్లు తుడుస్తా.. సంక్షేమ రాజ్యం తెస్తా.. https://ift.tt/2RzkqQf

చేనేతలు, గీత కార్మికులు,మత్స్యకారులకు జననేత భరోసా..విజయనగరంః జననేత జగనే మా ఆశా దీపమంటూ చేనేతలు,గీత కార్మికులు, మత్స్యకారులు వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు మొరపెట్టుకుని వినతి పత్రాలు అందజేశారు.టీడీపీ అరాచక పాలనలో అష్టకష్టాలు పడుతున్నామన్నా..మా కోసం నువ్వు రావాలన్నా.. మళ్లీ నాన్నగారి పాలనను చూడాలన్నా అని రాజన్న బిడ్డను కలిసిన సంతోషంలో చెమ్మగిల్లిన కన్నులతో జననేతను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RzkqQf
via IFTTT October 08, 2018 at 05:36PM

No comments:

Post a Comment