8 October 2018

పరిహారం చెల్లింపులో వివక్ష.. https://ift.tt/2OJiGp8

నిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తాం..పోలవరం నిర్వాసితుల గృహాలను పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ బృందంపశ్చిమగోదావరిః బుట్టాయపాలెం మండలం వెలుతురువారి పాలెంలో పోలవరం నిర్వాసితులు కోసం నిర్మిస్తున్న గృహాలను వైయస్‌ఆర్‌సీపీ బృందం పరిశీలించింది. వైయస్‌ఆర్‌సీపీ పోలవరం కన్వీనర్‌ బాలరాజు నేతృతంలో పరిశీలక బృందం పర్యటించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని బాలరాజు ఆగ్రహవ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OJiGp8
via IFTTT October 08, 2018 at 06:08PM

No comments:

Post a Comment