విజయనగరంః ఉత్తరాంధ్రలో వైయస్ర్సీపీలోకి వసలు కొనసాగుతున్నాయి. తాజాగా పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు సమక్షంలో మద్దిల దయమంతి ఆధ్వర్యంలో మందస మండలం సాబకోటకు చెందిన 100 గిరిజన కుటుంబాలు పార్టీలోకి చేరాయి. అప్పలరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలనలో మోసపోయామని,హామీలిచ్చి నమ్మించి వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రజల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ktcr6I
via IFTTT October 08, 2018 at 06:09PM
No comments:
Post a Comment