విజయనగరం: ప్రజా సంకల్పయాత్రకు చిన్నారుల అభిమానం తోడయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న 281వ రోజు పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసేందుకు స్కూల్ పిల్లలు క్యూకట్టారు. ఆ దారెంట వచ్చిన నడుచుకుంటూ వస్తున్న వైయస్ జగన్ను కలిసి మామయ్యా బాగున్నావా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజాభిమానం ఉప్పొంగుతూనే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT October 08, 2018 at 06:12PM
No comments:
Post a Comment