8 October 2018

కోటగండ్రేడులో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2PswKAk

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు పాదయాత్ర కోటగండ్రేడు గ్రామంలో కొనసాగుతోంది. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు జననీరాజనం పలుకుతున్నారు. రాజన్న బిడ్డకు సమస్యలు చెప్పుకుంటున్నారు. గ్రామంలో రజకులు జననేతకు వినతిపత్రం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PswKAk
via IFTTT October 08, 2018 at 06:45PM

No comments:

Post a Comment