10 October 2018

కేంద్రం నిర్లక్ష్యం రాష్ట్రం నిస్తేజం https://ift.tt/2C49ncJ

భౌతిక సామాజిక మౌలిక వసతుల విస్తరణ కోసం ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లోని వెనుకబడ్డ జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్రం మద్దతుగా కొంత నిధులను అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 350 కోట్లు చొప్పున మూడుసార్లు నిధులు మంజూరయ్యాయి. గతేడాది రావాల్సిన 350 కోట్లు ఏడాది చివర్లో ఇచ్చి వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C49ncJ
via IFTTT October 10, 2018 at 05:22PM

No comments:

Post a Comment