సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహంరాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది..వైయస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి.అనంతపురంః చంద్రబాబునాయుడు ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళిన టీడీపీ ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీ నేతలను నిర్భందించడం అలవాటుగా మారిపోయింది.రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని చెప్పడానికి టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అనంతపురంలో జిల్లాలో నేడు సిఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CyxUYj
via IFTTT October 10, 2018 at 05:13PM
No comments:
Post a Comment