విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన 200 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. వారితో పాటు స్థానిక టీడీపీ నేత పైడిరాజు కూడా వైయస్ఆర్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వచ్చిన పైడి రాజు మాట్లాడుతూ..అధికార
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CyxZv5
via IFTTT October 10, 2018 at 05:35PM
No comments:
Post a Comment