10 October 2018

వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో 200 టీడీపీ కుటుంబాల చేరిక https://ift.tt/2CyxZv5

 విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో  చేరాయి. వారితో పాటు స్థానిక టీడీపీ నేత పైడిరాజు కూడా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి వైయ‌స్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి  వైయ‌స్ఆర్‌సీపీలోకి వచ్చిన పైడి రాజు మాట్లాడుతూ..అధికార

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CyxZv5
via IFTTT October 10, 2018 at 05:35PM

No comments:

Post a Comment