విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. కాసేపట్లో జననేత పాదయాత్ర ౖ3100 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ మేరకు చీపుర్లపల్లి నియోజకవర్గంలోని ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఈ మేరకు ఆనందపురం క్రాస్ వద్ద భారీగా ఏర్పాటు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O8xmP4
via IFTTT October 08, 2018 at 09:02PM
No comments:
Post a Comment