8 October 2018

డ్వాక్రా మహిళల ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు https://ift.tt/2CwzOsm

అనంత‌పురం:  డ్వాక్రా మహిళల‌కు రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదంటూ మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు. వారి ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్‌,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CwzOsm
via IFTTT October 08, 2018 at 09:10PM

No comments:

Post a Comment