8 October 2018

గొర్రెల‌కు బీమా సౌకర్యం లేదన్నా.. https://ift.tt/2QFNEvV

విజయనగరంః చీపురుపల్లి మండలం కోటగండ్రేడు గ్రామంలో వైయస్‌ జగన్‌ యాదవుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ఇప్పించాలని, గొర్రెల‌కు బీమా కల్పించాలని వైయస్‌ జగన్‌ను  కోరారు. టీడీపీ పాలనలో యాదవులను పట్టించుకోలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా కూడా ఆర్థికసాయం అందించడం లేదన్నారు. గొర్రెల‌తో ఎక్కువగా తిరగడం వలన ఆరోగ్యం కూడా త్వరగా క్షిణిస్తుందని, 40 ఏళ్లకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QFNEvV
via IFTTT October 08, 2018 at 08:59PM

No comments:

Post a Comment