1 October 2018

న్యాయవాదుల సంక్షేమానికి నిధులను పెంచాలి https://ift.tt/2zUEl7O

విజయనగరంః న్యాయవాదుల శ్రేయస్సు కోసం సంక్షేమ నిధులను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ను న్యాయవాదులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. న్యాయవాదులకు హెల్త్‌కార్డులు,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల  స్టయిఫండ్‌ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. . అర్హులైన న్యాయవాదులకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zUEl7O
via IFTTT October 01, 2018 at 09:22PM

No comments:

Post a Comment