1 October 2018

పథకాలన్నీ టీడీపీ కార్యకర్తలకే... https://ift.tt/2Bwbjfn

పొదుపు సొమ్ము కూడా దోచుకుంటున్నారు..తీవ్ర నీటికొరత ఉన్నా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వంచంద్రబాబు సర్కార్‌పై మహిళల ఆగ్రహంవిజయనగరంః టీడీపీ కార్యకర్తలకు మాత్రమే రేషన్‌కార్డులు, పింఛన్లు, రుణాలు ఇస్తున్నారని విజయనగరం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని మూడురోజులకోసారి కుళాయిలు వస్తున్నాయని వాపోయారు.  వైయస్‌ఆర్‌ హయాంలో వందకోట్లతో నిర్మించిన శ్రీరామతీర్థం మంచినీటి పథకాన్ని టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bwbjfn
via IFTTT October 01, 2018 at 11:22PM

No comments:

Post a Comment