9 October 2018

టీడీపీ నేతలు దోచుకుంటున్నారు.. https://ift.tt/2RyZNnD

అనంతపురం : చంద్రబాబు జిల్లాల పర్యటనలు వృథా అని రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డీనేటర్‌ తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉపాధి పనులతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RyZNnD
via IFTTT October 09, 2018 at 07:13PM

No comments:

Post a Comment