279 జీవోతో కాంట్రాక్టు వ్యవస్థ నిర్వీర్యం..వైయస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డివిజయవాడః ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెత్తలో మునిగి తేలుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్ఆర్సీపీ నేత పి.గౌతంరెడ్డి అన్నారు.సుమారు ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీస స్పందన కూడాలేదని విమర్శించారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చవలసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అనారోగ్యపాలు చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2E6gqnO
via IFTTT October 09, 2018 at 08:46PM
No comments:
Post a Comment