9 October 2018

కేంద్రం నిర్లక్ష్యం రాష్ట్రం నిస్తేజం https://ift.tt/2QBt5QZ

ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లోని వెనుకబడ్డ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు  కేంద్రం  నిధులను అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 350 కోట్లు చొప్పున మూడుసార్లు నిధులు మంజూరయ్యాయి. గతేడాది రావాల్సిన 350 కోట్లు ఏడాది చివర్లో ఇచ్చి వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది అయితే సొమ్ము గురించే ఊసేలేదు. పుండు మీద కారంలా పక్కనున్న తెలుగు రాష్ట్రం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QBt5QZ
via IFTTT October 09, 2018 at 11:16PM

No comments:

Post a Comment