9 October 2018

ప్రజలకు శాపంగా చంద్రబాబు అసమర్థ పాలన https://ift.tt/2A0iJVq

వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలిమాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితూర్పుగోదావరిః రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ పాలన ప్రజలకు శాపంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్ నాయకులు  మాజీ ఎంపీ  వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇసుక,మద్యం పేరుతో  కోట్లు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A0iJVq
via IFTTT October 09, 2018 at 10:26PM

No comments:

Post a Comment