1 October 2018

మోసపూరిత పాలనపై ప్రజలు విసిగిపోయారు.. https://ift.tt/2NaFzx3

వైయస్‌ జగనే ప్రజలకు ఆశాజ్యోతివైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరంః జిల్లాకు ఇచ్చిన ఒక హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు.రెండు జ్యూట్‌ మిల్లులు మూతపడిన పట్టించుకోనే నాధుడే లేదన్నారు.చంద్రబాబు మోసపూరిత పాలనపై ప్రజలు విసిగిపోయిన ప్రజలకు  వైయస్‌ జగన్‌ ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NaFzx3
via IFTTT October 01, 2018 at 04:55PM

No comments:

Post a Comment